బిగ్ బాస్ హౌస్లో ఫినాలే రేసు జరుగుతుంది. టాప్ 8 కంటెస్టెంట్స్ నుండి ఒకరు నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం బిగ్ బాస్ ఇచ్చారు. టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్ళు ఫైనల్ కి వెళతారు.
ఈరోజు (01 డిసెంబర్ ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్అయ్యింది రణబీర్ కపూర్ యానిమల్ మూవీ. పాజిటీవ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అర్జున్ రెడ్డిని మించి ఉందంటున్నారు. ఇక ఈమూవీ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అప్పుడు ఓటీటీ పార్ట్నర్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత వెంటనే మహేంద్ర కూడా ఫోన్ చేస్తాడు. ఎవరి ఫోన్ లిఫ్ట్ చేసినా తాను ప్రమాదంలో పడతానని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఈలోగా ధరణి అక్కడికి స్వీట్లు తీసుకొని వస్తుంది. ధరణి ముందు ఏమీ జరగనట్లు, ఏమీ తెలియనట్లు నాటకం ఆడతాడు.
అవ్వడానికి సీరియల్ స్టారే కాని.. సినిమా హీరోయిన్ ను మించిన ఫాలోయింగ్ ఉంది గుప్పెడంత మనసు జగతీమేడమ్ అలియాస్ జ్యోతీరాయ్ కు. ఆమె సోషల్ మీడియాలో చేసే హాట్ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
యాంకర్ శ్రీముఖి, కమెడియన్ ముక్కు అవినాష్ మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ అనూహ్యంగా శ్రీముఖి సంచలన ఆరోపణలు చేయడం షాకిస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకోగా టైటిల్ విన్నర్ ఎవరనే చర్చ మొదలైంది. అదే సమయంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఉత్కంఠ నెలకొంది.
నర్స్ వచ్చి అరుణ్ రిజైన్ చేసి వెళ్లిపోయాడు అని చెబుతుంది. ఇందాకే లాస్ట్ గా వచ్చి వెళ్లిపోయాడు అని, అడ్రస్ , డీటైల్స్ కూడా ఏమీ లేవు అని నర్స్ చెబుతుంది. ఆ మాట విని కావ్యకు చిరాకు వస్తుంది.
క్లూ దొరికింది అనే విషయ తెలిసి దేవయాణి కి టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దేవయాణి పడుతున్న కంగారును వసు గమనిస్తుంది. ఆ సమయంలోనే ముకుల్ అక్కడికి వచ్చేస్తాడు. వచ్చి కూర్చున్న తర్వాత జగతి మేడమ్ కేసులో క్లూ దొరికిందని, నిందితుడు చాలా తెలివైన వాడు అని అంటాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చివరిదశకు చేరుకుంటుంది. ఫైనల్ వీక్ కుదగ్గర పడుతుండటంతో.. కంటెస్టెంట్స్ మధ్య హోరా హోరీ పోరుతో పాటు..ఓ యుద్ద వాతావరణ నెలకొంది. టాస్క్ల విషయంలో ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు.
హడావిడి లేకుండా.. చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు జబర్థస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. బిజినెస్ లో ఫుల్ సక్సెస్ అయిన ఆర్పీ.. తాజాగా తాను ప్రేమించిన లక్ష్మీ ప్రసన్న మెడలో మూడుముళ్ళు వేశాడు.