కొత్త ఆదాయ పన్ను శ్లాబులు
4 లక్షల వరకు - 0%
Rs 4-8 లక్షలు - 5%
Rs 8-12 లక్షలు - 10%
Rs 12-16 లక్షలు - 15%
Rs 16-20 లక్షలు - 20%
Rs 20-24 లక్షలు - 25%
Rs 24 లక్షల పైగా - 30%
Budget 2025లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ Highlights, పన్నులు, ఇతర విశేషాలను తెలుసుకుందాం.
కొత్త ఆదాయ పన్ను శ్లాబులు
4 లక్షల వరకు - 0%
Rs 4-8 లక్షలు - 5%
Rs 8-12 లక్షలు - 10%
Rs 12-16 లక్షలు - 15%
Rs 16-20 లక్షలు - 20%
Rs 20-24 లక్షలు - 25%
Rs 24 లక్షల పైగా - 30%
12 లక్షల లోపు ఆదాయం వుంటే ఇన్కమ్ ట్యాక్స్ వుండదు. మధ్య తరగతి వారికి ఊరట కల్పించారు.
టాక్సేషన్, విద్యుత్, అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, ఫైనాన్స్, రెగ్యులేటరీ సంస్కరణలు
ప్రత్యక్ష పన్నులు :
పన్నుల విధానంలో భారీ మార్పుల కోసం బిల్లు.
లిటిగేషన్ తగ్గించేలా ఆదాయపన్ను విధానం
వృద్దులకు జిడిఎస్ ఊరట
వడ్డీపై వచ్చ ఆదాయంపై జిడిఎస్ రూ.50 వేల నుండి రూ. 1 లక్షకు పెంపు
అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు
ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం ఎఫ్డిఐ లకు అనుమతి.
క్యాన్సర్ మందులపై భారీగా పన్నులు తగ్గింపు.. 36 లైఫ్ సేవింగ్స్ కస్టమ్ డ్యూటీ పూర్తిగా తగ్గింపు... 6 మెడిసిన్స్ కు కస్టమ్ డ్యూటీ 5 శాతం.
న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వచ్చేవారమే దీన్ని తీసుకురానున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.
న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ను వికసిత భారత్ కింద అమలు... 100 gW న్యూక్లియర్ ఎనర్జీ 2047 వరకు సాధించడమే లక్ష్యం.
రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలను 50 ఏళ్ళకు వడ్డీ రహితంగా అందింస్తాం. సంస్కరణలు అమలుచేసే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తాం.
టాప్ 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ది... ఉద్యోగాలు కూడా కల్పించే ప్రయత్నం... ముద్ర లోన్స్ కల్పిస్తాం... ఈ-వీసా సదుపాయం కల్పిస్తాం. మెడికల్ టూరిజం అభివృద్ది
పోర్టు,ఎయిర్ పోర్టుల అభివృద్ది... హెలిప్యాడ్, చిన్న విమానాశ్రయాల ఏర్పాటు... గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ బిహార్ కు... పాట్నా విమానాశ్రయ అభివృద్ది..
ఎంఎస్ఎంఈ రుణాల పెంపు... రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్లకు పెంపు, స్టార్టప్ లకు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్లు పెంపు
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 50 వేల ల్యాబ్స్ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్కూళ్లకు బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ కల్పించనున్నారు
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 50 వేల ల్యాబ్స్ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్కూళ్లకు బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ కల్పించనున్నారు
నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటుపై మంత్రి ప్రకటన.
నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటుపై మంత్రి ప్రకటన.
బొమ్మలకు గ్లోబల్ హబ్ గా భారత్. మంచి బొమ్మలు తయారుచేసి మేడిన్ ఇండియా బ్రాండ్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నాం.
5 లక్షల మంది ఎస్సి, ఎస్టి మహిళా వ్యాపారవేత్తలకు రుణాలు... స్టాండప్ ఇండియాలో భాగంగా రూ.2 కోట్ల వరకు లోన్స్
తమ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తోందని మంత్రి తెలిపారు. దేశంలోని 100 జిల్లాల్లో కోటి మంది రైతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, లోన్ లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచారు.
బిహార్ లో మకానా బోర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.