10:38 PM IST
కడప జిల్లా జమ్మలమడుగు లో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి
ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
6:02 PM IST
ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ నమోదు ఇలా..
అల్లూరి సీతారామరాజు – 55.17
అనకాపల్లి – 65.97
అనంతపురం – 68.04
అన్నమయ్య – 67.63
బాపట్ల 72.14
చిత్తూరు – 74.06
అంబేద్కర్ కోనసీమ -73.55
ఈస్ట్ గోదావరి – 67.93
ఏలూరు – 71.10
గుంటూరు – 65.58
కాకినాడ – 65.01
కృష్ణ జిల్లా – 73.53
కర్నూలు – 64.55
నంద్యాల – 71.43
ఎన్టీఆర్ జిల్లా – 67.44
పల్నాడు – 69.10
పార్వతీపురం మన్యం – 61.18
ప్రకాశం – 71.00
నెల్లూరు – 69.95
సత్యసాయి జిల్లా – 67.16
శ్రీకాకుళం – 67.48
తిరుపతి – 65.88
విశాఖ – 57.42
విజయనగరం – 68.16
పశ్చిమ గోదావరి – 68.98
వైయస్ఆర్ జిల్లా – 72.85
5:50 PM IST
ఏపీలో 5 గంటల వరకు 68 శాతం పోలింగ్, తెలంగాణలో 61 శాతం పోలింగ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61. 16 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఏపీలో పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదు.
5:32 PM IST
చంద్రగిరిలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు
ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాలువలో వైసీపీ, టీడీపీ మధ్య ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
5:05 PM IST
నరసరావుపేటలో ఉద్రిక్తత
ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో ఆయన కార్లను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.
4:44 PM IST
ప్రకాశం జిల్లా దర్శిలో ఈవీఎం ధ్వంసం
ఏపీలో పలుచోట్ల హింస్మాత సంఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోగా.. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
4:09 PM IST
ఏపీలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
- అరుకు, రంపచోడవరం, పాడేరు
4:06 PM IST
తెలంగాణ లో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
తెలంగాణ లో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
సిర్పూర్,
ఆసిఫాబాద్,
బెల్లంపల్లి,
చెన్నూరు,
మంచిర్యాల,
మంథని,
భూపాలపల్లి,
ములుగు,
పినపాక,
ఇల్లెందు,
కొత్తగూడెం,
అశ్వారావుపేట,
భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
-- 9,900 సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
- క్యూలో ఉన్నవారికే అవకాశం
4:01 PM IST
తెలంగాణలో పార్లమెంట్ వారిగా పోలింగ్ వివరాలిలా.. (3 గంటల వరకు)
ఆదిలాబాద్ - 62.44 శాతం,
భువనగిరి - 62.05 శాతం,
చేవెళ్ల - 42.35 శాతం,
హైదరాబాద్- 29.47శాతం,
కరీంనగర్ - 58.24 శాతం,
ఖమ్మం - 63.67 శాతం,
మహబూబాబాద్ - 61.40 శాతం,
మహబూబ్నగర్ - 58.92 శాతం,
మల్కాజ్గిరి - 37.69 శాతం,
మెదక్- 60.94 శాతం,
నాగర్కర్నూల్- 57.17 శాతం,
నల్లగొండ - 59.91 శాతం,
నిజామాబాద్లో 58.70 శాతం,
పెద్దపల్లి- 55.92 శాతం,
సికింద్రాబాద్- 35.48 శాతం,
వరంగల్ - 54.17 శాతం,
జహీరాబాద్ - 63.96 శాతం .
3:40 PM IST
తెలంగాణలో 52.30 శాతం దాటిన పోలింగ్...
తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52.30 శాతం మార్కు దాటింది.ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల సంఘం అధికారులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్లో 63.94 శాతం పోలింగ్ కాగా, మెదక్లో 60.94 శాతం, వరంగల్లో 54.17 శాతం, ఖమ్మంలో 63.67 శాతం పోలింగ్ నమోదు
3:32 PM IST
ఏపీలో 52 శాతం దాటిన పోలింగ్...
ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52 శాతం మార్కు దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
3:23 PM IST
తెలంగాణలో 1 గంట వరకు 40.38శాతం పోలింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్
1 గంట వరకు 40.38శాతం పోలింగ్
ఆదిలాబాద్ -50.18 శాతం
భువనగిరి -46.49 శాతం
చేవెళ్ల -34.56 శాతం
హైద్రాబాద్ -19.37 శాతం
కరీంనగర్-45.11 శాతం
ఖమ్మం-50.63 శాతం
మహబూబాబాద్-48.81 శాతం
మహబూబ్నగర్-45.84 శాతం
మల్కాజిగిరి-27.69 శాతం
మెదక్-46.72 శాతం
నాగర్ కర్నూల్ -45.88 శాతం
నల్గొండ-48.48 శాతం
నిజామాబాద్-45.67 శాతం
పెద్దపల్లి-44.87 శాతం
సికింద్రబాద్-24.91 శాతం
వరంగల్-41.23 శాతం
జహీరాబాద్-50.71 శాతం
2:43 PM IST
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అభ్యర్థి మాధవీలత పై కేసు
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయ్యింది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు అతడిపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కూడా మలక్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
1:30 PM IST
ఒంటిగంట వరకు తెలంగాణ, ఏపీలో 40 శాతం పోలింగ్
తెలంగాణలో ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్ నమోదయ్యింది. 36 శాతంమంది మహిళలు, 35 శాతం మంది పురుషులు ఓటేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 40 శాతం పోలింగ్ నమోదయ్యింది.
12:30 PM IST
ఓటుహక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటేసారు. భార్య కూతురితో కలిసివెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కొడంగల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. pic.twitter.com/898vgcbF45
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
12:12 PM IST
ఓటేసిన కేసీఆర్ ... మొదటిసారి ఓటేసిన హిమాన్షు
తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. చింతమడక పోలింగ్ బూత్ కు భార్య శోభతో కలిసివచ్చి ఓటేసారు కేసీఆర్. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కుటుంబం మాత్రం హైదరాబాద్ లో ఓటేసింది. కేసీఆర్ మనవడు హిమాన్షు మొదటిసారి ఓటేసాడు.
బంజారాహిల్స్ నంది నగర్ కమిటీ హాల్ పోలింగ్ సెంటర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ దంపతులు
— Sreenivas Gandla (@SreenivasPRO) May 13, 2024
తండ్రి కేటీఆర్ తో కలిసి మొదటి సారి తన ఓటు హక్కును వినియోగించుకున్న హిమాన్షు pic.twitter.com/JyVfOu3QNX
సిద్దిపేట చింతమడకలో తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ pic.twitter.com/QVcWHfXSIC
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
12:06 PM IST
హైదరాబాద్ ఓటర్లపై మంచులక్ష్మి సీరియస్....
హైదరాబాద్ లో సినీప నటులు మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటేయడానికి బద్దకిస్తున్న హైదరాబాదీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ఓటేయడానికే ముంబై నుండి హైదరాబాద్ వచ్చాను... కానీ ఇక్కడే వున్నవారు ఇళ్లలోంచి కూడా బయటకు రాకపోవడం దారుణమని మంచు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసారు.
#ManchuLakshmi at FNCC to cast their vote 🗳️ #Elections2024 pic.twitter.com/omkasaB9W7
— Suresh PRO (@SureshPRO_) May 13, 2024
11:39 AM IST
ఏపీ తెలంగాణలో 11 గంటలవరకు పోలింగ్ శాతం...
తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.25 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 24 శాతం పోలింగ్ నమోదయ్యింది.
11:37 AM IST
ఓటేసినమాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, మంత్రి సీతక్క
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో హరీష్, హైదరాబాద్ నందినగర్ లో కేటీఆర్ ఓటేసారు. మంత్రి సీతక్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.
11:15 AM IST
తెనాలి ఎమ్మెల్యే చెంపపగలగొట్టిన ఓటర్....
తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక ఎమ్మెల్యే ఓ ఓటర్ పై చేయిచేసుకోగా... ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులంతాసదరు ఓటర్ పై దాడికి దిగారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు.
ఓటర్ని కొట్టిన, వైసీపీ తెనాలి ఎమ్మెల్యేని తిరిగి కొట్టిన సామాన్య ఓటరు. ప్రజాగ్రహంలో వైసీపీ కొట్టుకుపోతుంది. #YSRCPRowdyism #YcpCriminalPolitics #EndOfYCP #AndhraPradeshElections2024 pic.twitter.com/F1AkOMGf1H
— Telugu Desam Party (@JaiTDP) May 13, 2024
11:01 AM IST
ఓటేసిన బాలకృష్ణ
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
హిందూపురం లో ఓటు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ దంపతులు
— Sreenivas Gandla (@SreenivasPRO) May 13, 2024
ప్రజాస్వామ్య రక్షణకు ఓటు పవిత్రమైన ఆయుధమని, ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. pic.twitter.com/pqgkR1aHA8
10:47 AM IST
హిందూపురంలో ఉద్రిక్తత...
సినీ హీరో బాలకృష్ణ పోటీచేస్తున్న హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిలమత్తూరు వైసిపి ఎంపిపిపై టిడిపి శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో పలువురు వైసిపి నేతలు గాయపడగా వాహనాలు ధ్వంసమయ్యాయి.
10:30 AM IST
ఓటేసిన ఈటల, కొండా...
చేవెళ్ల, మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ లు కుటుంబసమేతంగా వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Along with My Family casted our votes in Pudur Village, Medchal Mandal.
— Eatala Rajender (Modi Ka Parivar) (@Eatala_Rajender) May 13, 2024
I urge all voters of the Telangana and Specially Malkajgiri Parliament to participate in this grand festival of democracy.#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #ManaModi pic.twitter.com/VKAom6KQjP
Today, as I cast my vote alongside my family, I urge each of you to do the same. Remember, the future of India is in your hands.
— Konda Vishweshwar Reddy (Modi Ka Parivar) (@KVishReddy) May 13, 2024
Voting is open until 6 PM—exercise your democratic right and influence our nation's path.
Every vote counts.
Please come out and vote, and encourage… pic.twitter.com/X0LoLJRdB2
10:06 AM IST
హైదరాబాద్ లో ఓవైసి, కరీంనగర్ లో బండి కుటుంబం ఓటు..
హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి, కరీంనగర్ లో బిజెపి నేత బండి సంజయ్ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ pic.twitter.com/WSnded1xgJ
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
కరీంనగర్లో కుటుంబంతో కలిసి ఓటు వేసిన ఎంపీ బండిసంజయ్ pic.twitter.com/AVsqQL40nz
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
9:36 AM IST
ఆంధ్ర ప్రదేశ్ లో 10 శాతం పోలింగ్
ఆంధ్ర ప్రదేశ్ లో ఉదయం 9 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదయ్యింది.
9:30 AM IST
తెలంగాణ మందకోడిగా పోలింగ్... తొలి రెండు గంటల్లో కేవలం 9.51శాతం పోలింగ్
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమై రెండు గంటలు గడుస్తున్నా ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదు కాలేదు. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.51 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది
9:12 AM IST
పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్న వైఎస్ జగన్, భారతి దంపతుల ఫోటోలు
పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం @ysjagan కుటుంబ సభ్యులు.#YSRCPWinningBig #YSJaganAgain#VoteForFan pic.twitter.com/FUM7XemokW
— YSR Congress Party (@YSRCParty) May 13, 2024
9:10 AM IST
మహిళలంతా ఓటేసేందుకు కదలండి : నారా భువనేశ్వరి పిలుపు
భర్త చంద్రబాబుతో కలిసివచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు నారా భువనేశ్వరి. అనంతరం ఆమె రాష్ట్రంలోని మహిళలంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.
చంద్రబాబుగారితో కలిసి ఉండవల్లిలో నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజలందరూ... మరీ ముఖ్యంగా మహిళలంతా పోలింగ్ కేంద్రాలకు కదలివచ్చి ఓటు వేయండి. ఐదేళ్లుగా మీరు ఎన్నో వేధింపులకు గురయ్యారు. ఇప్పుడు మహిళలకు సురక్షితమైన, స్వేచ్ఛగా ఏ రంగంలో అయినా రాణించేందుకు అవకాశమిచ్చే… pic.twitter.com/rhLiBnuLEe
— Nara Bhuvaneswari (@ManagingTrustee) May 13, 2024
9:04 AM IST
ఓటేసిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోకి లక్ష్మీనరసింహ స్వామి కాలనీ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేసారు. భార్యతో కలిసివచ్చి ఓటేసారు.
మంగళగిరిలో కుటుంబంతో కలిసి ఓటు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ pic.twitter.com/BG54x2Cflp
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
8:59 AM IST
నేను ఓటేసా... మీరూ వేయండి : విజయసాయి రెడ్డి
నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం పోలింగ్ కేంద్రంలో వైసిపి నేత విజయసాయిరెడ్డి ఓటుహక్కను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజాస్వామ్యానికి పండుగ రోజయిన ఇవాళ ప్రజలంతా ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించాలని విజయసాయి కోరారు.
దేశ ప్రజాస్వామ్యానికి పండుగ ఈరోజు. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం పోలింగ్ కేంద్రంలో నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. అలాగే మీరందరు కూడా ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నాను.#APElections2024 pic.twitter.com/sktlvPml8X
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 13, 2024
8:49 AM IST
కిషన్ రెడ్డి ఈసికి ఫిర్యాదు...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఓటు వేసాక మోడీ పేరు ప్రస్తావించడం ద్వారా కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సీఈవోకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
8:25 AM IST
మాచర్లలో ఉద్రిక్తత ... ఆలస్యంగా మొదలైన పోలింగ్
మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రెంటాల గ్రామంలో పోలింగ్ కాస్త ఆలస్యంగా మొదలయ్యింది. అయితే పోలీసులు భారీగా మొహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
8:22 AM IST
ఓటేసిన డికె అరుణ, వంశీచంద్ రెడ్డి
మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థులు డికె అరుణ, వంశీచంద్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
8:13 AM IST
క్యూలైన్ నిలబడి ఓటేసిన చిరంజీవి దంపతులు
మెగాస్టార్ చిరంజీవి క్యూలైన్ లో నిలబడి ఓటుహక్కును వినియోగించుకోడానికి ఎదురుచూస్తున్నారు. భార్య సురేఖతో కలిసి ఆయన ఓటు వేసేందుకు వచ్చారు.
జూబ్లీహిల్స్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పద్మ విభూషణ్ చిరంజీవి. pic.twitter.com/G5p2vkOx8w
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
8:07 AM IST
ఓటుహక్కును వినియోగించుకున్న కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి కాచీగూడలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని కాచిగూడలో దీక్ష మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ కు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
8:04 AM IST
సతీసమేతంగా వచ్చి ఓటేసిన చంద్రబాబు
తెలంగాణ మజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరితో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు దంపతులు ఓటేసారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఓటేసారు.
కుప్పంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు, మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న నారా లోకేష్ దంపతులు#APElections2024 #AndhraPradesh #Kuppam #Mangalagiri #TDP #ChandrababuNaidu #NaraLokesh #NewsUpdates pic.twitter.com/K4qolHDjvV
— 🦁(CBN KA PARIVAR) (@TEAM_CBN1) May 13, 2024
7:44 AM IST
ఓటుహక్కు వినియోగించుకున్న సీఎం జగన్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన సొంత జిల్లా కడపలోని పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటేసారు. ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఓటేసారు.
Our Captain is Confident 🔥✊🏻💪🏻
— YSR Congress Party (@YSRCParty) May 13, 2024
పులివెందులలోని బాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైయస్ జగన్ 🗳️
ఐదేళ్లుగా ప్రభుత్వం చేసిన మంచిని మీరంతా చూశారు. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. 🙌🏻#YSRCPWinningBig #YSJaganAgain#VoteForFan pic.twitter.com/YkgX0Yex0R
7:35 AM IST
ఓటేసిన మాధవీ లత...
హైదరాబాద్ లోక్ సభ బిజెపి అభ్యర్థి మాధవీ లత ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Voted in the 2024 Lok Sabha elections!
— Kompella Madhavi Latha (Modi Ka Parivar) (@Kompella_MLatha) May 13, 2024
I urge everyone to participate in this great festival of democracy and strengthen our democracy.
Your Vote is Your Right. https://t.co/CGe9LB6ncN
7:31 AM IST
మొరాయిస్తున్న ఈవీఎంలు
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు మొరాయిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని సీతారామపురంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కూడా ఈవీఎంల సమస్య బయటపడింది.
7:27 AM IST
ఓటేసిన అల్లు అర్జున్... క్యూలైన్ లో నిలబడ్డ జూ. ఎన్టీఆర్
సినీ నటులు అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూ. ఎన్టీఆర్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తల్లి, భార్యతో కలిసివచ్చారు. పోలింగ్ బూత్ వద్దక్యూలైన్ లో నిలబడి ఓటేసేందుకు ఎదురు చూస్తున్నారు.
.@tarak9999 casts his vote at ObulReddy school,Jubilee Hills. #Telangana #Elections pic.twitter.com/UiPCVtPJ24
— Suresh PRO (@SureshPRO_) May 13, 2024
నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 13, 2024
నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు
మా మావయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎపుడూ ఉంటుంది
శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు
అతనికి మద్దతు ఇస్తాను అని గతంలో
మాట ఇచ్చాను
రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పా రవికి… pic.twitter.com/PGTpUwLWTY
7:15 AM IST
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్
ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది.
10:38 PM IST:
ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
6:03 PM IST:
అల్లూరి సీతారామరాజు – 55.17
అనకాపల్లి – 65.97
అనంతపురం – 68.04
అన్నమయ్య – 67.63
బాపట్ల 72.14
చిత్తూరు – 74.06
అంబేద్కర్ కోనసీమ -73.55
ఈస్ట్ గోదావరి – 67.93
ఏలూరు – 71.10
గుంటూరు – 65.58
కాకినాడ – 65.01
కృష్ణ జిల్లా – 73.53
కర్నూలు – 64.55
నంద్యాల – 71.43
ఎన్టీఆర్ జిల్లా – 67.44
పల్నాడు – 69.10
పార్వతీపురం మన్యం – 61.18
ప్రకాశం – 71.00
నెల్లూరు – 69.95
సత్యసాయి జిల్లా – 67.16
శ్రీకాకుళం – 67.48
తిరుపతి – 65.88
విశాఖ – 57.42
విజయనగరం – 68.16
పశ్చిమ గోదావరి – 68.98
వైయస్ఆర్ జిల్లా – 72.85
5:50 PM IST:
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61. 16 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఏపీలో పలు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదు.
5:32 PM IST:
ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణ కాలువలో వైసీపీ, టీడీపీ మధ్య ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు.
5:05 PM IST:
ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో ఆయన కార్లను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు.
4:44 PM IST:
ఏపీలో పలుచోట్ల హింస్మాత సంఘటనలు జరిగాయి. ప్రకాశం జిల్లా దర్శిలోని మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోగా.. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
4:09 PM IST:
- అరుకు, రంపచోడవరం, పాడేరు
4:17 PM IST:
తెలంగాణ లో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
సిర్పూర్,
ఆసిఫాబాద్,
బెల్లంపల్లి,
చెన్నూరు,
మంచిర్యాల,
మంథని,
భూపాలపల్లి,
ములుగు,
పినపాక,
ఇల్లెందు,
కొత్తగూడెం,
అశ్వారావుపేట,
భద్రాచలం నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది.
-- 9,900 సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
- క్యూలో ఉన్నవారికే అవకాశం
4:01 PM IST:
ఆదిలాబాద్ - 62.44 శాతం,
భువనగిరి - 62.05 శాతం,
చేవెళ్ల - 42.35 శాతం,
హైదరాబాద్- 29.47శాతం,
కరీంనగర్ - 58.24 శాతం,
ఖమ్మం - 63.67 శాతం,
మహబూబాబాద్ - 61.40 శాతం,
మహబూబ్నగర్ - 58.92 శాతం,
మల్కాజ్గిరి - 37.69 శాతం,
మెదక్- 60.94 శాతం,
నాగర్కర్నూల్- 57.17 శాతం,
నల్లగొండ - 59.91 శాతం,
నిజామాబాద్లో 58.70 శాతం,
పెద్దపల్లి- 55.92 శాతం,
సికింద్రాబాద్- 35.48 శాతం,
వరంగల్ - 54.17 శాతం,
జహీరాబాద్ - 63.96 శాతం .
3:40 PM IST:
తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52.30 శాతం మార్కు దాటింది.ఈ సారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల సంఘం అధికారులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్లో 63.94 శాతం పోలింగ్ కాగా, మెదక్లో 60.94 శాతం, వరంగల్లో 54.17 శాతం, ఖమ్మంలో 63.67 శాతం పోలింగ్ నమోదు
3:32 PM IST:
ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ 52 శాతం మార్కు దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
3:23 PM IST:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్
1 గంట వరకు 40.38శాతం పోలింగ్
ఆదిలాబాద్ -50.18 శాతం
భువనగిరి -46.49 శాతం
చేవెళ్ల -34.56 శాతం
హైద్రాబాద్ -19.37 శాతం
కరీంనగర్-45.11 శాతం
ఖమ్మం-50.63 శాతం
మహబూబాబాద్-48.81 శాతం
మహబూబ్నగర్-45.84 శాతం
మల్కాజిగిరి-27.69 శాతం
మెదక్-46.72 శాతం
నాగర్ కర్నూల్ -45.88 శాతం
నల్గొండ-48.48 శాతం
నిజామాబాద్-45.67 శాతం
పెద్దపల్లి-44.87 శాతం
సికింద్రబాద్-24.91 శాతం
వరంగల్-41.23 శాతం
జహీరాబాద్-50.71 శాతం
2:45 PM IST:
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయ్యింది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు అతడిపై మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కూడా మలక్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది.
2:08 PM IST:
తెలంగాణలో ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్ నమోదయ్యింది. 36 శాతంమంది మహిళలు, 35 శాతం మంది పురుషులు ఓటేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 40 శాతం పోలింగ్ నమోదయ్యింది.
12:30 PM IST:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటేసారు. భార్య కూతురితో కలిసివెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కొడంగల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. pic.twitter.com/898vgcbF45
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
12:12 PM IST:
తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. చింతమడక పోలింగ్ బూత్ కు భార్య శోభతో కలిసివచ్చి ఓటేసారు కేసీఆర్. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కుటుంబం మాత్రం హైదరాబాద్ లో ఓటేసింది. కేసీఆర్ మనవడు హిమాన్షు మొదటిసారి ఓటేసాడు.
బంజారాహిల్స్ నంది నగర్ కమిటీ హాల్ పోలింగ్ సెంటర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ దంపతులు
— Sreenivas Gandla (@SreenivasPRO) May 13, 2024
తండ్రి కేటీఆర్ తో కలిసి మొదటి సారి తన ఓటు హక్కును వినియోగించుకున్న హిమాన్షు pic.twitter.com/JyVfOu3QNX
సిద్దిపేట చింతమడకలో తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ pic.twitter.com/QVcWHfXSIC
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
12:06 PM IST:
హైదరాబాద్ లో సినీప నటులు మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటేయడానికి బద్దకిస్తున్న హైదరాబాదీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ఓటేయడానికే ముంబై నుండి హైదరాబాద్ వచ్చాను... కానీ ఇక్కడే వున్నవారు ఇళ్లలోంచి కూడా బయటకు రాకపోవడం దారుణమని మంచు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసారు.
#ManchuLakshmi at FNCC to cast their vote 🗳️ #Elections2024 pic.twitter.com/omkasaB9W7
— Suresh PRO (@SureshPRO_) May 13, 2024
11:39 AM IST:
తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.25 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 24 శాతం పోలింగ్ నమోదయ్యింది.
11:37 AM IST:
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో హరీష్, హైదరాబాద్ నందినగర్ లో కేటీఆర్ ఓటేసారు. మంత్రి సీతక్క కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు.
11:15 AM IST:
తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక ఎమ్మెల్యే ఓ ఓటర్ పై చేయిచేసుకోగా... ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులంతాసదరు ఓటర్ పై దాడికి దిగారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు.
ఓటర్ని కొట్టిన, వైసీపీ తెనాలి ఎమ్మెల్యేని తిరిగి కొట్టిన సామాన్య ఓటరు. ప్రజాగ్రహంలో వైసీపీ కొట్టుకుపోతుంది. #YSRCPRowdyism #YcpCriminalPolitics #EndOfYCP #AndhraPradeshElections2024 pic.twitter.com/F1AkOMGf1H
— Telugu Desam Party (@JaiTDP) May 13, 2024
11:01 AM IST:
హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
హిందూపురం లో ఓటు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ దంపతులు
— Sreenivas Gandla (@SreenivasPRO) May 13, 2024
ప్రజాస్వామ్య రక్షణకు ఓటు పవిత్రమైన ఆయుధమని, ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. pic.twitter.com/pqgkR1aHA8
10:47 AM IST:
సినీ హీరో బాలకృష్ణ పోటీచేస్తున్న హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిలమత్తూరు వైసిపి ఎంపిపిపై టిడిపి శ్రేణులు దాడికి దిగాయి. ఈ ఘటనలో పలువురు వైసిపి నేతలు గాయపడగా వాహనాలు ధ్వంసమయ్యాయి.
10:30 AM IST:
చేవెళ్ల, మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ లు కుటుంబసమేతంగా వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Along with My Family casted our votes in Pudur Village, Medchal Mandal.
— Eatala Rajender (Modi Ka Parivar) (@Eatala_Rajender) May 13, 2024
I urge all voters of the Telangana and Specially Malkajgiri Parliament to participate in this grand festival of democracy.#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #ManaModi pic.twitter.com/VKAom6KQjP
Today, as I cast my vote alongside my family, I urge each of you to do the same. Remember, the future of India is in your hands.
— Konda Vishweshwar Reddy (Modi Ka Parivar) (@KVishReddy) May 13, 2024
Voting is open until 6 PM—exercise your democratic right and influence our nation's path.
Every vote counts.
Please come out and vote, and encourage… pic.twitter.com/X0LoLJRdB2
10:06 AM IST:
హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి, కరీంనగర్ లో బిజెపి నేత బండి సంజయ్ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ pic.twitter.com/WSnded1xgJ
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
కరీంనగర్లో కుటుంబంతో కలిసి ఓటు వేసిన ఎంపీ బండిసంజయ్ pic.twitter.com/AVsqQL40nz
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
9:38 AM IST:
ఆంధ్ర ప్రదేశ్ లో ఉదయం 9 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదయ్యింది.
9:37 AM IST:
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమై రెండు గంటలు గడుస్తున్నా ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదు కాలేదు. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.51 శాతం పోలింగ్ మాత్రమే నమోదయ్యింది
9:12 AM IST:
పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం @ysjagan కుటుంబ సభ్యులు.#YSRCPWinningBig #YSJaganAgain#VoteForFan pic.twitter.com/FUM7XemokW
— YSR Congress Party (@YSRCParty) May 13, 2024
పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం @ysjagan కుటుంబ సభ్యులు.#YSRCPWinningBig #YSJaganAgain#VoteForFan pic.twitter.com/FUM7XemokW
— YSR Congress Party (@YSRCParty) May 13, 20249:10 AM IST:
భర్త చంద్రబాబుతో కలిసివచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు నారా భువనేశ్వరి. అనంతరం ఆమె రాష్ట్రంలోని మహిళలంతా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు.
చంద్రబాబుగారితో కలిసి ఉండవల్లిలో నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజలందరూ... మరీ ముఖ్యంగా మహిళలంతా పోలింగ్ కేంద్రాలకు కదలివచ్చి ఓటు వేయండి. ఐదేళ్లుగా మీరు ఎన్నో వేధింపులకు గురయ్యారు. ఇప్పుడు మహిళలకు సురక్షితమైన, స్వేచ్ఛగా ఏ రంగంలో అయినా రాణించేందుకు అవకాశమిచ్చే… pic.twitter.com/rhLiBnuLEe
— Nara Bhuvaneswari (@ManagingTrustee) May 13, 2024
10:08 AM IST:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోకి లక్ష్మీనరసింహ స్వామి కాలనీ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేసారు. భార్యతో కలిసివచ్చి ఓటేసారు.
మంగళగిరిలో కుటుంబంతో కలిసి ఓటు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ pic.twitter.com/BG54x2Cflp
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
8:59 AM IST:
నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం పోలింగ్ కేంద్రంలో వైసిపి నేత విజయసాయిరెడ్డి ఓటుహక్కను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజాస్వామ్యానికి పండుగ రోజయిన ఇవాళ ప్రజలంతా ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించాలని విజయసాయి కోరారు.
దేశ ప్రజాస్వామ్యానికి పండుగ ఈరోజు. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం పోలింగ్ కేంద్రంలో నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. అలాగే మీరందరు కూడా ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నాను.#APElections2024 pic.twitter.com/sktlvPml8X
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 13, 2024
8:49 AM IST:
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఓటు వేసాక మోడీ పేరు ప్రస్తావించడం ద్వారా కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సీఈవోకు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
8:25 AM IST:
మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రెంటాల గ్రామంలో పోలింగ్ కాస్త ఆలస్యంగా మొదలయ్యింది. అయితే పోలీసులు భారీగా మొహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
8:22 AM IST:
మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థులు డికె అరుణ, వంశీచంద్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
8:28 AM IST:
మెగాస్టార్ చిరంజీవి క్యూలైన్ లో నిలబడి ఓటుహక్కును వినియోగించుకోడానికి ఎదురుచూస్తున్నారు. భార్య సురేఖతో కలిసి ఆయన ఓటు వేసేందుకు వచ్చారు.
జూబ్లీహిల్స్లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పద్మ విభూషణ్ చిరంజీవి. pic.twitter.com/G5p2vkOx8w
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
8:10 AM IST:
కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి కాచీగూడలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని కాచిగూడలో దీక్ష మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ కు కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
8:16 AM IST:
తెలంగాణ మజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా భార్య భువనేశ్వరితో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు దంపతులు ఓటేసారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఓటేసారు.
కుప్పంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు, మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న నారా లోకేష్ దంపతులు#APElections2024 #AndhraPradesh #Kuppam #Mangalagiri #TDP #ChandrababuNaidu #NaraLokesh #NewsUpdates pic.twitter.com/K4qolHDjvV
— 🦁(CBN KA PARIVAR) (@TEAM_CBN1) May 13, 2024
8:27 AM IST:
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. తన సొంత జిల్లా కడపలోని పులివెందులలోని బాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటేసారు. ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఓటేసారు.
Our Captain is Confident 🔥✊🏻💪🏻
— YSR Congress Party (@YSRCParty) May 13, 2024
పులివెందులలోని బాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైయస్ జగన్ 🗳️
ఐదేళ్లుగా ప్రభుత్వం చేసిన మంచిని మీరంతా చూశారు. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. 🙌🏻#YSRCPWinningBig #YSJaganAgain#VoteForFan pic.twitter.com/YkgX0Yex0R
8:20 AM IST:
హైదరాబాద్ లోక్ సభ బిజెపి అభ్యర్థి మాధవీ లత ఓటుహక్కును వినియోగించుకున్నారు.
Voted in the 2024 Lok Sabha elections!
— Kompella Madhavi Latha (Modi Ka Parivar) (@Kompella_MLatha) May 13, 2024
I urge everyone to participate in this great festival of democracy and strengthen our democracy.
Your Vote is Your Right. https://t.co/CGe9LB6ncN
7:31 AM IST:
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు మొరాయిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని సీతారామపురంలో ఈవీఎంలు పనిచేయడం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కూడా ఈవీఎంల సమస్య బయటపడింది.
8:30 AM IST:
సినీ నటులు అల్లు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూ. ఎన్టీఆర్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తల్లి, భార్యతో కలిసివచ్చారు. పోలింగ్ బూత్ వద్దక్యూలైన్ లో నిలబడి ఓటేసేందుకు ఎదురు చూస్తున్నారు.
.@tarak9999 casts his vote at ObulReddy school,Jubilee Hills. #Telangana #Elections pic.twitter.com/UiPCVtPJ24
— Suresh PRO (@SureshPRO_) May 13, 2024
నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 13, 2024
నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు
మా మావయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎపుడూ ఉంటుంది
శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు
అతనికి మద్దతు ఇస్తాను అని గతంలో
మాట ఇచ్చాను
రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పా రవికి… pic.twitter.com/PGTpUwLWTY
7:15 AM IST:
ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగనుంది.