తెలుగు ప్రజలారా బీఅలర్ట్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుండగా మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండి హెచ్చరిస్తోంది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆపద సమయంలో సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేసారు.
తిరుమలలో టీటీడీ ఉద్యోగుల కోసం నేమ్ బ్యాడ్జ్ విధానం ప్రారంభం. భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.
Nambala Keshava Rao: ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో టాప్ మావోయిస్ట్ నాయకుడు నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎవరీ కేశవరావు?
ప్రతిఏటా జూన్ 21న యోగా డే జరుపుకుంటాం. అంటే ఇవాళ్టికి (మే 21) సరిగ్గా నెలరోజులు ఉంది. ఈ నెలరోజులు ఏపీలో యోగాంధ్ర 2025 నిర్వహించనున్నారు. యోగా డే రోజున ప్రధాని మోదీతో విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
Pawan Kalyan: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల సమస్యల నివారణకు కర్ణాటక ప్రభుత్వం 6 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు అప్పగించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నాటక నుంచి కుంకీ ఎనుగులను స్వీకరించారు.
నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తమ అభిమాన నాయకుడు, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాందీ వర్ధంతిని జరుపుకుంటున్నారు. అయితే ఆయన చివరి పర్యటన ఆంధ్ర ప్రదేశ్ లోనే సాగింది.. రాత్రికి వైజాగ్ లోనే బస చేయాల్సింది. మరి శ్రీపెరంబదూరు ఎలా వెళ్లారంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ నెల 24న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. 26న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి వర్షాల ప్రవేశిస్తాయని పేర్కొన్నారు.
తిరుమల తులాభారం సేవలో గత ప్రభుత్వ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినవారిని వదలమని, దేశం విడిచి వెళ్లినా రప్పించి వాళ్లకు సినిమా చూపిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు.