ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.