హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న చేరుకున్నారు. వీరి రాకతో అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరి పర్యటనకు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.