video: కేంద్ర మంత్రి ప్రకటనను వ్యతిరేకిస్తున్నాం: వైసీపీ నేత

Dec 15, 2019, 2:36 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 3,400 ఎకరాల   స్థలాన్ని కేంద్రం దక్షిణ కొరియా సంస్థ పోస్కో కు కేటాయించడంపై వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు  వ్యతిరేకించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు.