కరోనా అరికట్టడం లో ప్రభుత్వం విఫలం విశాఖపట్నం టీడీపీ ఎమ్యెల్యే గణేష్

Jul 12, 2020, 6:41 PM IST

విశాఖ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండడం తో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్యెల్యే  గణేష్. ఎమ్యెల్యే మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రము లో కరోనా బీభత్సము ఎక్కువగా వుంది .కేసుల విషయంలో  రాష్ట్రము తోమిదొవ స్థానంలో వుంది తొందర్లో ఐదోవ స్థానంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అన్నారు .