విశాఖ సిటీ లో యువకుడిని హత్య చేసిన కుటుంబసభ్యులు

Jul 12, 2020, 1:25 PM IST

విశాఖ నగరంలో ఉన్న అక్కయ్యపాలెం లో ని యువకుడి  హత్య జరిగింది. కస్తూరి  అశోక్ వర్మ, s/o. సీతారామరాజు, (వయసు 29 సం,,లు)  అనే వ్యక్తిను అతని తల్లీ కస్తూరి వరలక్ష్మి , అక్క శ్రీదేవి , మరియు బావ  వెంకటేశ్వర రాజు, ముగ్గురు కలిసి హత్య చేసి నాలగవ పట్టణ పోలీసులుకు ఫిర్యాదు అందించారు.