ఆదివాసీ బిడ్డలకు విద్యను అందిస్తున్న యువకులు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం  నీలంతోగు కాలువ పక్కన ఉండే గిరిజన గ్రామం అది . గుత్తి కొయ్యకు చెందిన 150 మంది జనాభా గల 35 కుటుంబాలు నివసిస్తున్నాయి . 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం  నీలంతోగు కాలువ పక్కన ఉండే గిరిజన గ్రామం అది . గుత్తి కొయ్యకు చెందిన 150 మంది జనాభా గల 35 కుటుంబాలు నివసిస్తున్నాయి . లాక్ డౌన్ అందరికి కష్టాలని ఇస్తే ఈ గిరిజనుల పిల్లలకు విద్యను అందించింది . ముగ్గురు యువకులు  ngo ల సహకారంతో ఏజెన్సీ ప్రాంతాలలో సహాయం అందించే భాగంలో ఆ గ్రామం వెళ్లిన వారికీ అక్కడి  సమస్యలు బాధను కలిగించినవి .   తాత్కాలికంగా వారి సాధక బాధలు తొలగించేకంటే విద్యను అందించి చైత్యన వంతం చేద్దాం అని వచ్చిన  ఆలోచనే  బీమ్ చిల్డ్రన్ హ్యాపినెస్ సెంటర్ . 

Google News Follow Us
04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly