ఆదివాసీ బిడ్డలకు విద్యను అందిస్తున్న యువకులు

ఆదివాసీ బిడ్డలకు విద్యను అందిస్తున్న యువకులు

Published : Jun 01, 2023, 08:06 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం  నీలంతోగు కాలువ పక్కన ఉండే గిరిజన గ్రామం అది . గుత్తి కొయ్యకు చెందిన 150 మంది జనాభా గల 35 కుటుంబాలు నివసిస్తున్నాయి . 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం  నీలంతోగు కాలువ పక్కన ఉండే గిరిజన గ్రామం అది . గుత్తి కొయ్యకు చెందిన 150 మంది జనాభా గల 35 కుటుంబాలు నివసిస్తున్నాయి . లాక్ డౌన్ అందరికి కష్టాలని ఇస్తే ఈ గిరిజనుల పిల్లలకు విద్యను అందించింది . ముగ్గురు యువకులు  ngo ల సహకారంతో ఏజెన్సీ ప్రాంతాలలో సహాయం అందించే భాగంలో ఆ గ్రామం వెళ్లిన వారికీ అక్కడి  సమస్యలు బాధను కలిగించినవి .   తాత్కాలికంగా వారి సాధక బాధలు తొలగించేకంటే విద్యను అందించి చైత్యన వంతం చేద్దాం అని వచ్చిన  ఆలోచనే  బీమ్ చిల్డ్రన్ హ్యాపినెస్ సెంటర్ . 

23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
27:19Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
04:20Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
12:05IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu
07:02CM Revanth Reddy VS BJP Leaders | Congress VS BJP | Telangana Politics | Asianet News Telugu
03:35CM Revanth Reddy Vs BJP Chief Ramchander Rao | Congress VS BJP | Telangana | Asianet News Telugu
38:46CM Revanth:ఆనాడు వచ్చినోళ్ళు KCR ని తిట్టారు ఈరోజు రానోళ్లు నన్ను తిడుతున్నారు | Asianet News Telugu
04:45Telangana Leaders React Pavan Comments: పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ లీడర్స్ ఫైర్ | Asianet News Telugu
05:02Drunk Woman Creates Ruckus at Midnight| అర్ధరాత్రి మత్తులో యువతి రచ్చ రచ్చ | Asianet News Telugu
17:40CM Revanth Reddy Pressmeet: కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి| Asianet News Telugu