జనతాకర్ఫ్యూ : కరోనా మంచే చేసింది..స్వేచ్ఛగా రోడ్లమీదికి...

Mar 22, 2020, 4:43 PM IST

జనతాకర్ఫ్యూ నేపథ్యంలో జనాలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో ప్రకృతి ఊపిరి పీల్చుకుంటుంది. జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణులు తమ తమ గూళ్ళలోనుండి బైటికి వచ్చి స్వేచ్ఛగా రోడ్లమీద తిరుగుతున్నాయి. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లోని దృశ్యం ఇది.