Feb 23, 2021, 11:30 AM IST
స్ట్రీట్ కాస్ సంస్థ గత కొన్నేళ్లుగా సమాజసేవ చేస్తున్నారు.దానిలో భాగంగా వీబీఐటీ విద్యార్థు కాంగ్రెగేట్ 4.0 2021 కార్యక్రమము ఏర్పాటు చేసారు. ముఖ్య అతిధిగా కలెక్టర్ గరిమ అగర్వాల్ , మేడ్చల్ బీజేపీ నాయకుడు విక్రంరెడ్డి పాల్గొన్నారు .