పంట నష్టపోయిన రైతు గుండ ఘోష

Mar 20, 2024, 11:20 AM IST

ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నేపల్లి, సేవాలాల్  తండా గ్రామాల్లో వడగళ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్.