ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన చీఫ్ సెక్రెటరీ SK జోషి (వీడియో)

Jul 30, 2019, 11:18 AM IST

రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఆరోగ్య సంజీవని వనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ప్రారంభించిన చీఫ్ సెక్రెటరీ SK జోషి. హాజరైన ఆటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, PccF పీకే ఝా, ఆటవీశాఖ, రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది.