కడియం వ్యాఖ్యలకు రాజయ్య ఘాటు రిప్లై

Mar 22, 2021, 3:21 PM IST

జనగామ: వారిద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు, ప్రస్తుతం ఒకరు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాగా మరొకరు ఎమ్మెల్సీ. ఒకేపార్టీలో వున్న వీరిమధ్య ప్రత్యర్థుల కంటే ఎక్కువగా రాజకీయ వైరం వుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో భగ్గుమన్న రాజకీయ వైరం మధ్యలో కాస్త శాంతించినా ఇప్పుడు మళ్లీ మొదలయ్యింది.  ఇలా టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్యల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.