ఏపీ, తెలంగాణల మధ్య నడవని ఆర్టీసీ బస్సులు: ప్రయాణికుల కష్టాలు

Oct 26, 2020, 12:04 AM IST

పండగ పూట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాల పట్టింపుల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ఏకంగా తమ ప్రయాణాలనే మానుకున్నారు. ప్రయాణికులు తమ గోడును ఎలా వెళ్లబోసుకుంటున్నారో చూడండి