అమరవీరుల స్మారక స్థూపం పనులు పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి (వీడియో)

Aug 6, 2019, 4:48 PM IST

సచివాలయం ఎదురుగా నిర్మిస్తోన్న అమరవీరుల స్మారకాన్ని పరిశీలించిన ఆర్ అండ్ బీ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు, పాల్గొన్న ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ఇంజినీర్లు , అధికారులు.