డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి (వీడియో)

Aug 30, 2019, 1:05 PM IST

హైదరాబాద్ కొల్లూరు లో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించిన రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.భవనాల నిర్మాణాల పురోగతిని ఆయన అడిగి తెలుసుకొన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు.