ఘోర  రోడ్డు ప్రమాదం.. మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా

ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ వాహనం బోల్తా

Published : Nov 24, 2019, 11:32 AM IST

జనగామ జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో కారు డ్రైవర్ పార్ధసారది, మంత్రి సోషల్ మీడియా ఇంచార్జీ పూర్ణ మృతిచెందారు.

జనగామ జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో కారు డ్రైవర్ పార్ధసారది, మంత్రి సోషల్ మీడియా ఇంచార్జీ పూర్ణ మృతిచెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి దయాకరరావు హైదరాబాద్ నుండి పాలకుర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 

12:05IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu
07:02CM Revanth Reddy VS BJP Leaders | Congress VS BJP | Telangana Politics | Asianet News Telugu
03:35CM Revanth Reddy Vs BJP Chief Ramchander Rao | Congress VS BJP | Telangana | Asianet News Telugu
38:46CM Revanth:ఆనాడు వచ్చినోళ్ళు KCR ని తిట్టారు ఈరోజు రానోళ్లు నన్ను తిడుతున్నారు | Asianet News Telugu
04:45Telangana Leaders React Pavan Comments: పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ లీడర్స్ ఫైర్ | Asianet News Telugu
05:02Drunk Woman Creates Ruckus at Midnight| అర్ధరాత్రి మత్తులో యువతి రచ్చ రచ్చ | Asianet News Telugu
17:40CM Revanth Reddy Pressmeet: కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి| Asianet News Telugu
26:27KA Paul Pressmeet: కేసీఆర్ నా మాట వినలేదు అందుకే ఓడిపోయాడు:KA పాల్ | Asianet News Telugu
03:06India First Rocket Manufacturing Factory In Hyderabad | Skyroot Infinity Campus| Asianet News Telugu
33:20Kalvakuntla Kavitha Pressmeet: కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లియ్యలే | Asianet News Telugu