Citizenship Amendment Act : హైదరాబాద్ లో రాజుకున్న సెగలు...

Dec 16, 2019, 6:22 PM IST


పౌరసత్వ  సవరణ చట్టాన్ని నిరసిస్తూ హైద్రాబాద్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ  విశ్వవిద్యాలయం(మను) కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 
జామియా యూనివర్శిటీలో ఆందోళనలు చోటు చేసుకొన్న తర్వాత హైద్రాబాద్‌లో కూడ విద్యార్ధులు  ఆందోళనకు దిగారు.