ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ విచారించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రెండేళ్లయినా కేసు ముగింపుకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత, దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.