Feb 26, 2020, 2:25 PM IST
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని మన్నెంపల్లి గ్రామం లో వరద కాల్వకు గండి పడి గ్రామం లోకి భారీగా నీరు చేరింది. గ్రామమంతా జలమయం కావడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గువుతున్నారు.డిప్యూటీ ఇంజనీర్ నిన్న గ్రామాన్నిసందర్శించి వెళ్ళాడు. ఎలాంటి హామీ ఇవ్వలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.