Mar 4, 2020, 5:15 PM IST
హైదరాబాద్ లో కరోనావైరస్ కలకలం రేపడంతో జనాలు భయంతో వణికిపోతున్నారు. గాంధీ ఆస్పత్రిలోనే కరోనా ఐసోలేషన్ వార్డు ఉండడంతో...గాంధీ ఆస్పత్రి చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వైరస్ తమకు వ్యాపించకుండా ప్రభుత్వం మాస్కులు అందించాలని కోరుతున్నారు.