తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

భుజాలపైనే భార్య శవయాత్ర... మూడు కిలోమీటర్లు మోసిన భర్త

Chaitanya Kiran | Updated : Apr 26 2021, 05:31 PM IST

కామారెడ్డి: కరోనా మహమ్మారి మనుషులనే కాదు వారిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. 

కామారెడ్డి: కరోనా మహమ్మారి మనుషులనే కాదు వారిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. ఎక్కడ తమకు కరోనా సోకుతుందోనన్న భయంతో ఒకరికొకరు సాయం చేయడం కూడా మరిచారు. ఇలా మనుషుల్లో మానవత్వం ఏస్థాయికి అడుగంటిందో తెలియజేసే హృదయ విదారకమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందితే కరోనాతో మృతి చెందిందని భావించి ఆమె దగ్గరికి ఒక్కరు కూడా రాలేదు కదా చిన్న సహాయం కూడా చేయలేదు. దీంతో ఆ మహిళ మృతదేహాన్ని స్వయంగా ఆమె భర్త  భుజాన వేసుకుని మూడున్నర కిలోమీటర్ల దూరం ఉన్న స్మశానవాటిక కు తరలించి అంత్యక్రియలు నిర్వహించాడు. 
 

04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly