ఓటు హక్కును వినియోగించుకున్న సమాచార కమీషనర్ అరవింద్ కుమార్

Dec 1, 2020, 10:18 AM IST

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఆహ్లాదంగా జరుగుతుంది. కోవిద్ నిబంధనలు పాటిస్తూ సాగుతున్న ఈ ఓటింగ్ లో ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సమాచార కమీషనర్ జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.