Jun 2, 2020, 12:25 PM IST
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్, బిజేపీ నేతలు గైర్హాజరు అవ్వడంపై మంత్రి గంగుల కమలాకర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. బండి సంజయ్ కు బాధ్యత లేదా.. ప్రభుత్వ కార్యక్రమాలకు రావాలి కదా అంటూ ప్రశ్నించారు.