తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

వ్యవసాయ భూమి కోసం.. వాటర్ ట్యాంక్ ఎక్కి సిరిసిల్ల రైతు నిరసన

Naresh Kumar | our own | Updated : Sep 15 2021, 01:12 PM IST

సిరిసిల్ల: డబ్బులు మొత్తం చెల్లించి భూమిని కొనుగోలు చేసినప్పటికి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రైతు నిరసనకు దిగాడు..

సిరిసిల్ల: డబ్బులు మొత్తం చెల్లించి భూమిని కొనుగోలు చేసినప్పటికి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రైతు నిరసనకు దిగాడు . చందుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు మర్రి రాజు తన న్యాయం జరిగేలా చూడాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు. అయితే అతడి భార్యాపిల్లలు కూడా వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
 

04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly