తనమానాన తాను పోతుంటే...వెనకనుండి వచ్చి..ప్రాణాలు తీసింది...

Jan 17, 2020, 1:06 PM IST

గురువారం పాలకుర్తి గుడి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని పాలకుర్తినుండి వస్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బండిమీద వెడుతున్న రాయపర్తి మండల్ కిష్టాపురం విలేజ్ చెందిన మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ట్రీట్మెంట్ కోసం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చగా, హాస్పటల్లో సిబ్బంది లేకపోవడంతో మహేందర్ మరణించాడు.