ఢిల్లీకి టీటీడీ పండితులు, ప్రమాణస్వీకారం అనంతరం చీఫ్ జస్టిస్ రమణకు వేద ఆశీర్వచనం

Apr 24, 2021, 8:04 PM IST

న్యూ ఢిల్లీ లో ఇవాళ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా శ్రీ ఎన్. వి రమణ గారి ప్రమాణ స్వీకారం అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితుల ఆశీర్వచనం.