పౌరసత్వ సవరణ చట్టం : నిరసన తెలపడానికి బోటులో ప్రయాణం...

Jan 17, 2020, 8:10 AM IST

కర్ణాటక నుండి మంగుళూరులో బోటులో ప్రయాణించి మరీ నిరసన తెలిపారు నిరసనకారులు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ మీద జరుగుతున్న సభలకు వెళ్లనివ్వకపోవడంతో బోటులో ప్రయాణించి మరీ తమ నిరసన తెలిపారు.