Feb 8, 2020, 10:37 AM IST
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని మెట్రో సర్వీసులు ఉదయం నాలుగు గంటలనుండే ప్రారంభమయ్యాయి. ఎన్నికల సిబ్బంది, అధికారులు, ఓటర్లు పోలింగ్ బూత్ లకు చేరుకోవడానికి వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు గంటలవరకు అరగంటకో ట్రైన్ నడుస్తుంది. ఆ తరువాత నార్మల్ సర్వీసులే ఉంటాయి.