ఒక్క విద్యార్థి కోసం.. ప్రభుత్వం చేసిన ఆ పని...

Jun 4, 2020, 2:49 PM IST

కేరళలోని అలప్పూజ జిల్లాలో ఓ అద్భుతం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థి కోసం ప్రభుత్వం తీసుకున్నచొరవ అందరి మన్ననలు అందుకుంది. వివరాల్లోకి వెడితే కేరళలోని ఎంఎన్ బ్లాక్ లో సాండ్రా బాబు అనే ఓ ఇంటర్ విద్యార్థి  కోసం ప్రత్యేకంగా బోటును నడిపించింది కేరళ ప్రభుత్వం. ప్రభుత్వం చూపించిన మానవత్వం ఇప్పుడు అందరి ప్రశంసలూ అందుకుంటోంది.