కంచిలో కేసీఆర్‌ కుటుంబంతో రోజా (వీడియో)

Aug 12, 2019, 3:56 PM IST

కంచి అత్తి వరద రాజస్వామి ఆలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు. రేణిగుంట నుండి ఆయన రోడ్డు మార్గంలో కాంచీపురానికి చేరుకొన్నారు. కాంచీపురానికి కేసీఆర్ వెంట రోజా కూడ వచ్చారు.  కేసీఆర్ తో కలిసి ఆమె కూడ పూజల్లో పాల్గొన్నారు.