కరోనా మహమ్మారిని భారత్ ఎలా ఎదుర్కొంటుందంటే...ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

Mar 31, 2020, 7:47 PM IST

అమెరికా, ఇటలీ, స్పెయిన్, చైనాలాంటి సంపన్న దేశాలతో పోలిస్తే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం కరోనాను ఎలా ఎదుర్కుంటుంది? ఇది ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న. దీనికి బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఏం చెబుతున్నారో చూడండి.