telangana bandh video : పోలీసుల బందోబస్తుతో కదిలిన బస్సు

Oct 19, 2019, 8:21 PM IST

రాష్ట్రవ్యాప్తంగా బంద్ తన ప్రభావాన్ని చూపుతోంది. దీంతో బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయింది. అయితే ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మంథని నుండి కరీంనగర్ కు వెళ్తున్న బస్సుకు పోలీసులు వజ్ర రక్షణ వాహనం బందోబస్తు కల్పించి బస్సు కదిలేలా చేశారు.