JusticeForDisha : చర్లపల్లి జైలులో దిశ కేసు నిందితులు

JusticeForDisha : చర్లపల్లి జైలులో దిశ కేసు నిందితులు

Siva Kodati |  
Published : Dec 05, 2019, 11:04 AM IST

వారం రోజుల క్రితం శంషాబాద్ సమీపంలో గ్యాంగ్‌రేప్‌కు గురై హత్యకు గురై దిశ కేసులో నిందితులకు త్వరగా శిక్ష వేసేందుకు వీలుగా పాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు రాసిన లేఖకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.  

వారం రోజుల క్రితం శంషాబాద్ సమీపంలో గ్యాంగ్‌రేప్‌కు గురై హత్యకు గురై దిశ కేసులో నిందితులకు త్వరగా శిక్ష వేసేందుకు వీలుగా పాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు రాసిన లేఖకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.  మహాబూబ్‌నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులు చర్లపల్లి జైలులో ఉ్ననారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకోవాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

06:23అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు ఎర్రచందనం దొంగ హీరోగా సినిమా తీస్తే టికెట్ రేట్లు పెంచుతారా?
01:57ఇది లవ్ జిహాద్ కేసు. జానీ మాస్టర్‌పై బీజేపీ నాయకురాలు ఫైర్‌
04:06జగన్, కేటీఆరే నాగార్జున కొంప ముంచారా?
05:26కూకట్‌పల్లిలో నగల షోరూమ్‌లో శ్రియా ఎర్ర చీరలో సందడి..
01:29టిఫిన్ సెంటర్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
02:28హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ
12:55హైద్రాబాద్ లో దక్షిణ బద్రినాథ్ టెంపుల్
02:25125 అడుగుల అంబేద్కర్ విగ్రహం... కళ్లు చెదిరే అద్భుత నిర్మాణం
02:05సికింద్రాబాద్ లో మరో ఘోరం... స్వప్నలోక్ లో చెలరేగిన మంటలు, ఆరుగురు దుర్మరణం
02:12బిఎల్ సంతోష్ కనబడుటలేదు... ఆచూకీ చెబితే 15 లక్షల బహుమానం : వాల్ పోస్టర్లు కలకలం