ఒరేయ్ బుజ్జిగా...: రాజ్ తరుణ్ కు కరోనా షాక్...

Mar 16, 2020, 5:20 PM IST

రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా...’. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మాత కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. కరీంనగర్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.