తలసాని ట్రస్టు కార్యక్రమానికి నేనెందుకు రాలేకపోయానంటే.. చిరంజీవి...

May 28, 2020, 5:09 PM IST

సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని ట్రస్ట్ తలపెట్టిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి చిరంజీవి గైర్హాజరు అయ్యాడు. తలసాని సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య మంచి వారథిలా పనిచేస్తున్నారని ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమానికి రాలేకపోవడం విచారంగా ఉందన్నారు. తమ సమీప బంధువు చనిపోవడం వల్లే రాలేకపోయానని వివరణ ఇచ్చారు.