వాళ్లు వీధికుక్కల కంటే నీచమైనోళ్లు.. మాధవి లత

Jun 23, 2020, 3:06 PM IST

యాక్టర్ మాధవీలత తన ఫేస్ బుక్ ఫాలోవర్స్ మీద ఫైర్ అయ్యింది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వ్యక్తికి మందులు కావాలంటూ తాను పెట్టిన పోస్టుకు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారని, వాళ్లు వీధి కుక్కల కంటే నీచమైన వాళ్లని మండిపడింది. నేను సాయం చేసే స్థితిలో ఉంటే నేనే చేస్తాను కదా.. పోస్ట్ ఎందుకు పెడతాను అంటూ విరుచుకుపడింది.. ఆ వీడియో.