మనబడి నాడు-నేడు : తాడేపల్లి క్యాంపు ఆఫీసులో జగన్ రివ్యూ

Feb 7, 2020, 2:30 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. మనబడి నాడు, నేడు కార్యక్రమం మీద అధికారులతో సమావేశమైన ఆయన పలు అంశాలు చర్చించారు.