పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు.