GN Rao Committee : మందడంలో పడవెక్కిన మహిళలు

Dec 21, 2019, 5:18 PM IST

మందడంలో విన్నూత్న నిరసన తెలిపిన మహిళలు.రాజధాని మునిగి పోతుంది అన్న మంత్రులు ప్రకటన నేపథ్యంలో పడవ ఎక్కి మహిళలు నిరసన తెలిపారు.రాజధాని పోయే...మునిగిపోయే రాజధాని, మమ్ములను ముంచేశారు అంటూ నినాదాలు చేశారు.