Oct 24, 2020, 11:23 AM IST
విశాఖ గీతం క్యాంపస్ లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనిమీద అధికారులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక అందించారు. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో ఆక్రమణలు తొలిగింపు చేపట్టారు. ఆక్రమణలపై ఆర్డీవో నివేదికతో పాటు సిట్ లో పిర్యాదు చేశాడు.