కుమారధార పసుపు ధార త్రాగునీటి పథకాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి

Oct 3, 2020, 3:36 PM IST

తిరుమల లో నీటి సమస్య గురించి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ కి  వివరించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ . పాల్గొన్న  టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ,వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు.