దున్నపోతు మీద చినుకుపడ్డట్టుంది జగన్ తీరు...కళా వెంకట్రావు..

Feb 21, 2020, 12:55 PM IST

కృష్ణాజిల్లా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడికి పాల్పడిన జేఏసీ నేతల నందిగామ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల అయిన వారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ లు, మాజీ మంత్రి దేవినేని, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్యలు  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అందుకు జగన్ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.