శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ జెసిగా సుమిత్ కుమార్ బాధ్యతలు..

May 14, 2020, 1:46 PM IST

శ్రీకాకుళం జిల్లా నూతన రెవెన్యూ జెసిగా సుమిత్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలపై దృష్టి సారిస్తామని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.  కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న రెవెన్యూ శాఖ జెసి కి జాయింట్ కలెక్టర్ - 2 ఆర్ గున్నయ్య జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి స్వాగతం పలికారు.