రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నోరు జారితే సహించేది లేదని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి అన్నారు. సీఎంపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ కడపలో నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.