శ్రీకాకుళం జిల్లాలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలులో పాల్గొన్న స్పీకర్

Oct 17, 2020, 4:32 PM IST

పాలకొండ లో ప్రారంభమైన దసర శరన్నవరాత్రి ఉత్సవాలు.శ్రీకాకుళం జిల్లా పాలకొండ లో వెలసిన శ్రీ కోటదుర్గ అమ్మవారిని శాసనసభపతి తమ్మినేని సీతారాం కుటుంబం దర్శించుకున్నారు.పాలకొండ ఎమ్మెల్యే  విశ్వాసరాయి కళావతి , డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.