Jan 3, 2020, 2:48 PM IST
మందడంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అకారణంగా తమని అరెస్ట్ చేస్తున్నారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. అరెస్ట్ లకు నిరసనగా రోడ్లమీదికి వచ్చి పోలీసుల ప్రవర్తన దారుణం అని, పోలీసుల వైఖరి నశించాలి అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు.