బీచ్ ఐటి డెస్టినేషన్ గా విశాఖ... సీఎం జగన్ కీలక నిర్ణయం : మంత్రి అమర్నాథ్

బీచ్ ఐటి డెస్టినేషన్ గా విశాఖ... సీఎం జగన్ కీలక నిర్ణయం : మంత్రి అమర్నాథ్

Published : Dec 29, 2022, 09:58 AM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్దికి వైసిపి ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్దికి వైసిపి ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 2023 లో విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మాదిరిగానే ఏపీలో ఐటీ అభివృద్దికి అన్ని అవకాశాలున్న  నగరం విశాఖపట్నమేనని మంత్రి అన్నారు. అందువల్లే విశాఖను బీచ్ ఐటి డెస్టినేషన్ గా అభివృద్ది చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని అన్నారు. ఇప్పటికే ఐటీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు విశాఖ వేదికగా జరుగుతున్నాయని... వచ్చేఏడాది గ్లోబల్ టెక్ సమ్మిట్ కూడా ఇక్కడే  జరగనుందని అన్నారు. ఇన్ఫోసిస్, అమెజాన్, ఐబిఎం లాంటి కంపనీలు విశాఖకు వస్తున్నాయని... వీటి రాకతో రాష్ట్ర ఐటీ ముఖచిత్రమే మారుతుందని మంత్రి అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. 

06:37Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
18:50AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu
11:01Pawan Kalyan Super Speech: మీచేతఅప్పుడే జేజేలు కొట్టించుకుంటా | Janasena Party | Asianet News Telugu
06:56Chandra Sekhar Pemmasani About Komati Jayaram Representative for North America | Asianet News Telugu
02:55Former CJI NV Ramana Comments:ఇటువంటి కార్యకర్తలను గుర్తిస్తే పార్టీ బలపడుతుంది| Asianet News Telugu
24:47మంత్రి నారా లోకేష్ మాటలకు మెటా సంస్థ ఫిదా | WhatsApp Citizen Engagement Forum | Asianet News Telugu
14:55CM Chandrababu Speech: ఇల్లు లేనివారికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ | Houses | Asianet News Telugu
18:23ఆ ఒక్క పనిచేయండి: రైతులకు చంద్రబాబు రిక్వెస్ట్ | PM Kisan- Annadata Sukhibhava | Asianet News Telugu
03:26మచిలీపట్నంలో ఉద్రిక్తతలు: సెక్షన్ 30పై పోలీసులను నిలదీసిన Perni Nani | Asianet News Telugu
13:24యుద్ధంపై చంద్రబాబు రియాక్షన్.. రైతులకు బంపరాఫర్ | CM Chandrababu Naidu | Asianet News Telugu